The South9
The news is by your side.

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్: ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస…

మరో సూపర్ హిట్ కి రెడీ అయిన డాన్స్ మాస్టర్ భాను

టాలీవుడ్ లో ప్రస్తుతం తన స్టెప్పులతో ఉర్రూతలూగిస్తున్న డాన్స్ మాస్టర్ భాను అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలకు కూడా తన మార్క్ నృత్య దర్శకత్వం తో పాటు కథని ఫాలో…

తెలంగాణలో పెరుగుతున్న కరోనా బాధితులు.. ఆసుపత్రులకు తాకిడి!

కరోనా కొత్త రకం ఒమిక్రాన్ పెద్దగా ప్రాణహాని చేయడం లేదన్న భావన పెరిగిపోయింది. గత రెండు వేరియంట్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనబడటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానురీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలు తమను ఎదిరించి…

వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపధ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ…

అక్రమ సంబంధాల వల్ల ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'అగ్లీ'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'దయ' దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి…

K.G.F. చాప్టార్ 2 టీజర్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్ర టీజర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. హీరో యాష్ జన్మదిన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు.ఒక ప్రాంతీయ చిత్రం గా విడుదల…

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి ప్రమాణం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.…

ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

చెన్నై‌: ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్‌. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా…

కులానికి-మతానికి-రాజకీయాధికారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది: మహేష్ కత్తి

కులానికి-మతానికి-రాజకీయాధికారానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ అనుబంధం ఈమధ్య మరింత పెనవేసుకుపోయింది. తెలంగాణాలో టీఆరెస్ వల్ల అధికారం కోల్పోయిన కాంగ్రెస్ రెడ్లు,…

కోవిడ్ వ్యాక్సిన్ భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా…