The South9
The news is by your side.
Browsing Category

World

అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్

south9 ప్రతినిధి అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో  ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు తొలిసారి అధికారికంగా సెనెట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్జెండర్…

దిక్కుతోచ‌ని స్థితిలో చైనా….?

south9 ప్రతినిధి : చైనా ప్రస్తుతం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటుంది ఓవైపు జననాల సంతాన ఉత్పత్తి రేట్లు తగ్గిపోతుండగా మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది ఆ దేశ జనాభా వరుసగా రెండో…

ఈవీఎంలపై మరోసారి ఆరోపణలు చేసిన ఎలాన్ మాస్క్.

సౌత్ 9 ప్రతినిధి : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలపై స్పేస్ ఎక్స్ అధినేత బిజినెస్ టైకూన్‌ ఎలాన్ మస్క్ మరోసారి ఆరోపణ చేశారు కృత్రిమ మేథ అయిన ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ ఉత్త‌మ‌మ‌ని త‌న…

విజయ్ మాల్యా కి షాకిచ్చిన లండన్ కోర్టు!

కింగ్ ఫిషర్ మాజీ యజమాని వ్యాపారవేత్త, విజయ్ మాల్యా కి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. భారతదేశంలో బ్యాంకులు వద్ద భారీగా రుణాలు తీసుకొని చెల్లించకుండా లండన్ కి పారిపోయిన విజయ్ మాల్యా కి అక్కడి…

ఒలంపిక్స్ లో బోణీ కొట్టిన మీరాబాయిచాను!

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కి చెందిన మీరా బాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజిత పతాకాన్ని సాధించారు. గత ఒలంపిక్స్ మొత్తం మీద మన క్రీడాకారులు గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో కేవలం రెండు మెడల్స్…

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాణాలు కోల్పోయిన భారత్ కి చెందిన ఫోటోగ్రాఫర్ సిద్దిక్!

గత కొన్ని రోజులు క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా దళాలు వెనక్కు వచ్చేయడంతో అక్కడ తాలిబన్ల కి, ఆఫ్ఘనిస్తాన్ సైనిక బృందాల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చెందిన ఫోటో…

తప్పుగా అంచనా వేయడమే, ఈ అనర్థానికి కారణం _డాక్టర్ ఫౌచీ

వాషింగ్టన్: భారత్ కోవిడ్ విషయంలో తప్పుడు అంచనా వేసిందని ప్రముఖ అమెరికా అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అన్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా తొలగి పోయింది అని భావించి అన్ని రకాల…

సముద్రం లో కూలిన చైనా రాకెట్ శకలాలు

హిందూ మహా సముద్రంలోకి కూలిన రాకెట్ గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై…

ఇజ్రాయిల్ లో తొక్కిసలాట 45 మంది మృతి

జెరూసలేం : ఇజ్రాయిల్ లో యూదులు పవిత్రంగా భావించే మౌంట్ మెలోన్ వద్ద తొక్కిసలాట లో 45 మంది మృతి చెందారు అని, 150కి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. యూదులు ఆ కొండ వద్ద లాగ్ బొమేర్…