The South9
The news is by your side.
Browsing Category

Health

జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ..

ఢిల్లీ; జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ.. దేశంలో ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తగా ఉండమే మందని ప్రధాని మోదీ తెలిపారు. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం…

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్.

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకే కాకుండా మిగతా వారికి కూడా వర్తించే విధంగా అమలు తన నిర్ణయాలతో ప్రజల్లో సుస్థిర స్థానం…

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి…

ఆంధ్రా పాఠశాలల్లో కరోనా భయం!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం తర్వాత మొదట్లో కేసుల సంఖ్య పెద్దగా లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది.…

చ‌క్ర‌సిద్ధ్‌ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌

న‌యం కానీ రోగాలెన్నింటినో న‌యం చేసే వైద్య కేంద్రం చ‌క్ర‌సిద్ధ్‌ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ సిద్ధ వైద్యం ఓ అద్భుత‌మైన చికిత్స‌, ప్రామాణిక‌మైన‌ది, పురాత‌న‌మైన‌ది, సంప్ర‌దాయ‌క‌మైన…

ఆంధ్రాలో లాక్‌డౌన్‌ తప్పదా?

అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని…

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ని కలిసిన మనపాటి చక్రవర్తి!

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందుగల ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ని ద సౌత్ 9 వినోద్ ఫౌండేషన్ ల ఫౌండర్ మనపాటి చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు రెండు గంటలపాటు…

థర్డ్ వేవ్ గురించి పలు రకాల అంచనాలు?

న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాలు సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాథర్డ్ వేవ్ గురించి రెండు రకాల వాదనలు…

దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి * రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే 50…