The South9
The news is by your side.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

post top

ముంబయి: కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మాట్కెట్లు ఇవాళ లాభాలతోనే ప్రారంభమైనాయి.

after image

సెన్సెక్స్ 379 పాయింట్ల లాభంతో 35,813 పాయిట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 106 పాయింట్ల లాభంతో 10,536 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే జోష్ సాయంత్రం వరకు కొనసాగుతుందో లేదో చూడాలి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.