ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ని కలుస్తా..తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం : మూడు రోజులు ఉత్కంఠ తరువాత అనంతపూర్ జిల్లా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్ల మద్దతుతో పాటు , సిపిఐ స్వతంత్ర…