The South9
The news is by your side.
Browsing Tag

Helth

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్.

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకే కాకుండా మిగతా వారికి కూడా వర్తించే విధంగా అమలు తన నిర్ణయాలతో ప్రజల్లో సుస్థిర స్థానం…

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి…

ఆంధ్రాలో లాక్‌డౌన్‌ తప్పదా?

అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని…

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆంధ్రాలో మరలాలాక్ డౌన్?

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇంక తగ్గుముఖం పడుతుంది అని అనుకుంటున్న సమయంలో 3 వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో క్రమంగా కేసులు…

ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు జూన్ 30తో ముగియనుండడంతోటి జూలై 1 నుంచి కొన్ని సడలింపు లను ఇచ్చింది ప్రభుత్వం.…

థర్డ్ వేవ్ గురించి పలు రకాల అంచనాలు?

న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాలు సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాథర్డ్ వేవ్ గురించి రెండు రకాల వాదనలు…

మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గుముఖం

దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం.       దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో…

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.…

ఆంధ్రాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు.

సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఎపి ప్రభుత్వం... 20 శాతం దాటినా పాజిటివ్ రేటు ఫీవర్ సర్వేలో షాకింగ్ సత్యాలు అమరావతి :  కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది.మధ్యాహ్నం…

తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

తిరుపతి ప్రతినిధి:  తిరుపతి  రుయా హాస్పిటల్ నందు గల ఐసియు వార్డులో కోవేట్ చికిత్సపొందుతున్న 11 మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. 8:30 గంటలకి ఆక్సిజన్ ప్రెజర్ అందక 11 మంది…