The South9
The news is by your side.
Browsing Tag

ys jagan mohan reddy

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమరావతి ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి: వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష *ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ..…

రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.

అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…

పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

కడపజిల్లా. పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్…

ఆంధ్రాలో తెరుచుకోనున్న పాఠశాలలు

అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల…

అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తాను: ముఖ్యమంత్రి వైయస్ జగన్

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకొని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని నెరవేర్చమని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న…

కోవిడ్ నియంత్రణకు 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

అమరావతి కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏíపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విరాళానికి సంబంధించిన…

కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు. ముఖ్యమంత్రివైయస్ జగన్

26.04.2021 అమరావతి కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యల్లో మరో ముందడుగు కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సీ.ఎం వై.యస్‌ జగన్‌ సమీక్ష కోవిడ్‌–19 కంటైన్మెంట్‌ కోసం పలు కీలక నిర్ణయాలు కోవిడ్‌…

దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ _ముఖ్యమంత్రి వైయస్ జగన్

*అమరావతి* *క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను ప్రారంభించిన సీఎం  వైయస్ ‌.జగన్‌* *దేవాదాయశాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి*…

ఆసుపత్రుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించ వద్దు.. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్…

*ఆస్పత్రుల నిర్వహణ తేలిగ్గా తీసుకోవద్దు* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు,…