The South9
The news is by your side.

ముఖ్యమంత్రి  వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

ముఖ్యమంత్రి  వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

*: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది మరియు సంక్షేమంపై విన్నపం*

 

*సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవం మరియు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది మరియు సంక్షేమంపై చర్చించారు. ఈ నెల 30వ తేదిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవంపై చర్చించారు.*

 

after image

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు మరియు ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి తో సుదీర్గంగా చర్చించడం జరిగింది.*

 

*రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ది పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకుని వెళ్లారు.*

 

*ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది ప్రణాళికలకు సంబంధించి పనులు, నిధులు మంజూరుకు ఆయన ముఖ్యమంత్రి కి విన్నవించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.