
సౌత్ 9 ప్రతినిధి :

జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎన్నికయ్యారు ఈ మెరకు రాష్ట్ర ఆఫీసర్ కె రవికుమార్ ప్రకటించారు ఈ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన కలిగించేందుకు మహితోర్ పాటు అందిస్తాడు అలాగే ఎన్నికల ప్రచారంలో తన ఫోటోలు వాడుకునేందుకు ధోని అంగీకరించాలని ఈసీ వెల్లడించింది ఇది ఇలా ఉంటే వచ్చే ఏడాది జనవరి ఐదు తో జార్ఖండ్ అసెంబ్లీ అడుగు మూయనుంది దాంతో ఈ నవంబర్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూలు కూడా విడుదల చేసింది ఇంకా 81 స్థానాలు కలిగిన జార్ఖండ్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి
Comments are closed.