నెల్లూరు ప్రతినిధి:
ఎస్సీ కార్పొరేషన్ లో…కి… “లేడి ” లు.
నిబంధనలకు విరుద్ధంగా లేని ఉద్యోగాలను కల్పించి ప్రభుత్వ ధనాన్ని, గండి కొట్టారు కొందరు ఉద్యోగులు.
వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కార్పొరేషన్ లో 2022-23 కాను, లేని ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాలకు పదోన్నతులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.
అక్రమాలు జరిగాయని ఒకరు లోకాయుక్త కి ఫిర్యాదు చేయగా, విచారణలో. అక్రమాలు జరిగాయని, కల్పించిన పదోన్నతులకు డిఏ అలవెన్సులు ఇవ్వడం కూడా వెలుగులోకి వచ్చింది.
ఆ సొమ్ముని తిరిగి రాబట్టేటట్టు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఎస్సీ కార్పొరేషన్ డిడి రమేష్ ను సంప్రదించగా జరిగింది వాస్తవమేనని,ఆడిట్ రిపోర్ట్ లో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ఎండికి తెలియపరచినట్లు వెల్లడించారు.
Comments are closed.