The South9
The news is by your side.

బస్ ప్రమాద ప్రయాణికులను ఆదుకొంటాం: మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి

post top

*బస్ ప్రమాదం ప్రయాణికులను ఆదుకొంటాం: మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి*

after image

నేడు బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ప్రయాణికుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మాజీ పార్లమెంట్ సభ్యులు  మేకపాటి రాజమోహన్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన వైద్యం చేయుటకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు టౌన్ వెంకట్రావుపల్లి నివాసి గడ్డం వేనమ్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయడం జరుగుతుందని, అలాగే వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.