The South9
The news is by your side.
Browsing Tag

Dilhi

సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. నీతి ఆయోగ్ వేదిక పై ఏపీ…

తేదీ : 27-05-2023* సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. నీతి ఆయోగ్ వేదిక పై ఏపీ సక్సెస్ స్టోరీ: సీఎం జగన్ *గ్లోబల్‌ ఇన్మెస్టిమెంట్‌ సమ్మిట్‌తో 13 లక్షల కోట్లు…

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్.

ఢిల్లీ ప్రతినిధి : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని విస్తృత ప్రచారం జరిగింది, కానీ తన…

సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ

: సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ  : సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం : సుప్రీం కోర్టులో కేసు విచారణ  ;పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు  : ఎట్టకేలకు ప్రధాని ప్రకటన…

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం

ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు…

దేశంలో ప్రస్తుత పరిస్థితులు విచారకరంగా ఉన్నాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ

పోలీస్ అధికారులు తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గడ్ కి చెందిన ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్ ను…

భార్య సునంద పుష్కర్ కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి ఊరట!

ఢిల్లీ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ పై నమోదైన కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2014 జనవరిలో శశిధరూర్ భార్య సునందా పుష్కర్ ఢిల్లీలో  అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ…

దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…

కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల

ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,…

ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం- కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు వాక్సినేషన్ ల ధరలు, వ్యాక్సినేషన్ లో కొరత, వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ…

దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…