The South9
The news is by your side.
Browsing Tag

Education

చంద్రబాబుది విభజించు పాలన.. సీఎం జగన్ ది ప్రజా పాలన. మాజీ విద్యాశాఖ మంత్రి కొలుసు…

*తేది: 07 ఫిబ్రవరి, 2023* విజయవాడ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక అభివృద్ది *కేవలం విద్య కోసం 30 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ*…

అమ్మ ఒడి’ నిబంధనలు మారలేదు. చూసే కళ్లే మారాయి :మంత్రి ఆదిమూలపు సురేష్‌

15.04.2022. హైదరాబాద్‌. ‘అమ్మ ఒడి’ నిబంధనలు మారలేదు. చూసే కళ్లే మారాయి విద్యుత్‌ వినియోగ పరిమితిని 200 నుంచి 300 యూనిట్లకు పెంచాం విద్యార్థుల 75 శాతం హాజరు కూడా పాత నిబంధనే అయినా…

నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

అమరావతి: –విద్యాశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. –క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. –నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సీఎం సమీక్ష. –గత సమావేశంలో…

గిరిజన ఆదివాసీల సంక్షేమం కొరకు కోటి రూపాయలు విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్…

చెన్నై ప్రతినిధి: ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ సూర్య తన పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారు. 2006 న అగరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, చదువుకు దూరంగా ఉంటున్న రూరల్ ప్రాంతపు ప్రజల…

ఆంధ్రా పాఠశాలల్లో కరోనా భయం!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం తర్వాత మొదట్లో కేసుల సంఖ్య పెద్దగా లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది.…

తెలంగాణ పాఠశాలలు కి హైకోర్టు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణ : తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. కరోనా మూడో దశ ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు బాలకృష్ణ అనే వ్యక్తి…

నాడు _నేడు తో సమూలంగా మార్చేసిన వైయస్ జగన్!

అమరావతి : ‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా అయినా అమలు పరుస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కోసారి తను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించి ఎంత పెద్ద…

ఆంధ్రాలో తెరుచుకోనున్న పాఠశాలలు

అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల…

పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీం బ్రేక్?

అమరావతి:                                                  ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారంలో లోకేష్ తలదూర్చడం తో ఆ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎలాగూ టెన్త్…

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా.

రాష్ట్రంలో మే 5న నిర్వహించ తలపెట్టిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు. ఆదిమూలపు సురేష్…