ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్కు ఉత్తమ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత…