The South9
The news is by your side.
Browsing Tag

Government

తెలంగాణలో కొత్తగా 2850 కేసులు

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2850 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు 94 వేల 20 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో లో రెండు వేల ఎనిమిది వందల యాభై మందికి కరోనా…

ఆంధ్రాలో సినిమా థియేటర్లపై వరుస దాడులు!

పెద్ద సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్న వేళ ఆంద్రప్రదేశ్ లోని పలు సినీ థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న థియేటర్లను సీజ్ చేశారు. దీనిపై టాలీవుడ్ చిత్ర…

ఎపిఎస్‌ఎస్‌డిసి- అపిటాలతో ఐఎస్ బి హైదరాబాద్ ఒప్పందం

ఎపిఎస్‌ఎస్‌డిసి- అపిటాలతో ఐఎస్ బి హైదరాబాద్ ఒప్పందం * యువత ఉపాధి పొందేలా నైపుణ్యాలు అందించడమే లక్ష్యం * బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ * ఒక్కో…

పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ‘నన్ను చాలా కాలానికి లాగావ్’ విలక్షణ నటుడు మోహన్…

నిన్న జరిగిన రిపబ్లిక్ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ కి సంబంధించి న పలు విషయాల్ని ప్రశ్నించారు. ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమ పెద్దలు, ఆంధ్ర…

ఆంధ్రా పాఠశాలల్లో కరోనా భయం!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం తర్వాత మొదట్లో కేసుల సంఖ్య పెద్దగా లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది.…

తెలంగాణ పాఠశాలలు కి హైకోర్టు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణ : తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. కరోనా మూడో దశ ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు బాలకృష్ణ అనే వ్యక్తి…

న్యాయమూర్తుల ఫిర్యాదులపై సరిగా స్పందించటలేదు: సీ.జే.ఐ ఎన్.వి.రమణ

న్యూఢిల్లీ : దేశంలో న్యాయమూర్తులపై , బెదిరింపులు, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కీలకమైన నేర విచారణ సంస్థలైన సి.బి.ఐ, ఐబీ న్యాయ వ్యవస్థలకు సహకరించడం లేదని…

ఆంధ్రాలో తెరుచుకోనున్న పాఠశాలలు

అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల…

దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్

రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి * రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే 50…