The South9
The news is by your side.

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

post top

హైదరాబాద్: ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చికిత్స సమయంలో ఆయన పల్స్ దొరకడం కూడా కష్టతరమైందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

after image

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపొంది మంత్రి అయ్యారు. వారం రోజులు దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే హైదరాబాద్ గౌతమ్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.