The South9
The news is by your side.

తహసీల్దార్‌కు కరోనా.. నాయకుల గాబరా…

post top

అనంతపురం: జిల్లాలో ఒక తహసీల్దార్, ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అందరూ బెంబెలెత్తిపోతున్నారు.

after image

హిందూపురం తహసీల్దార్ కు కరోనా వచ్చిందనే సమాచారం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యేతో పాటు, రెవెన్యూ సిబ్బందిలో కలవరం మొదలైందని సమాచారం.  నిన్న మొన్నటి వరకు ఆయనతో కలిసి తిరిగిన వారందరూ హాస్పిటల్ కు పరుగులు పెడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకూ పాజిటివ్ కేసులు 17 వరకు నమోదు అయ్యాయి.

తహసీల్దార్ స్థానిక ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.