The South9
The news is by your side.

లాక్ డౌన్ పొడగించారు.. పేదల సంగతేంటి ?: సీపీఐ రామకృష్ణ

post top

అమరావతి: భారత ప్రధాని మోదీ ఇవాళ లాక్ డౌన్ మే 3 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పంధించారు. మోదీ ప్రసంగంలో పేదలను పూర్తిగా మరిచిపోయారని, వలస కూలీల ప్రస్తావనే లేదని అన్నారు.

after image
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలను తమతమ ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అదేవిధంగా పేదలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.