The South9
The news is by your side.
Browsing Category

Politics

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: వైయస్ షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి బోతున్న వైయస్ షర్మిల గత కొంత కాలంగా కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తన కార్యాలయానికే పరిమితమయ్యారు. భవిష్య ప్రణాళికలు అన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు…

ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలకి ఏమైనా సహాయం చేసిందా: బిజెపి రాష్ట్ర…

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు సేవా హ సంఘటన కార్యక్రమంలో భాగంగా ఐజ మండల…

తన రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ పయనమైన ఈటెల రాజేందర్

తెలంగాణ ప్రతినిధి:                                                                                                                           తెలంగాణ మాజీ మంత్రి , ఈటెల రాజేందర్ తన మంత్రి…

అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తాను: ముఖ్యమంత్రి వైయస్ జగన్

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకొని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని నెరవేర్చమని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న…

కోవిడ్ వ్యాక్సిన్ లపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ

22.05.2021 అమరావతి ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ: ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రాక.

నెల్లూరు ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కలిగిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందు గల ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఈరోజు జన సందోహం మధ్య స్థానిక ఎమ్మెల్యే…

50 లక్షల విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి అందజేసిన సూపర్ స్టార్ రజిని

చెన్నై ప్రతినిధి :   దేశంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడులో…

ఆంధ్రాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు.

సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఎపి ప్రభుత్వం... 20 శాతం దాటినా పాజిటివ్ రేటు ఫీవర్ సర్వేలో షాకింగ్ సత్యాలు అమరావతి :  కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది.మధ్యాహ్నం…

ఏపీలో ఐపిసి సెక్షన్లకు బదులు , వైసిపి సెక్షన్ల అమలు అవుతున్నాయి.తెలుగు దేశం నేత నారా…

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు అప్రజాస్వామిక చర్య అని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డ‌మేకాకుండా…