The South9
The news is by your side.
Browsing Category

National

జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ..

ఢిల్లీ; జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ: ప్రధాని మోదీ.. దేశంలో ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తగా ఉండమే మందని ప్రధాని మోదీ తెలిపారు. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం…

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్.

48 గంటల ఉచిత వైద్య పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకే కాకుండా మిగతా వారికి కూడా వర్తించే విధంగా అమలు తన నిర్ణయాలతో ప్రజల్లో సుస్థిర స్థానం…

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు

దేశంలో ఒమైక్రాన్.. 21కి పెరిగిన కేసులు దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి…

సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ

: సాగుచట్టాలను రద్దు చేస్తున్నాం,: ప్రధాని మోదీ  : సంవత్సర కాలంగా రైతులు ఉద్యమం : సుప్రీం కోర్టులో కేసు విచారణ  ;పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు  : ఎట్టకేలకు ప్రధాని ప్రకటన…

కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నారాయణ

భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2014లో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాతే ఇండియాకు…

ముందుగానే వాటి గురించి ఆలోచించిన కన్నడ సూపర్ స్టార్ పునీత్.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించి రెండు వారాలైనా కన్నడ అభిమానులతోపాటు , తన గురించి తెలిసిన ప్రతి ఒక్క అభిమాని ఇంకా ఆ బాధ నుంచి కోలుకోలేదు. తాజాగా పునీత్ మరణానికి…

మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కి టోకరా వేసిన ముంబయి సంస్థ.11 కోట్ల రూపాయల మోసం

ఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త మాజీ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ని ముంబైకి చెందిన చాంపియన్ పిన్స్ లిమిటెడ్ సంస్థ 11 కోట్ల రూపాయల మేరకు మోసగించినదని ముంబై సిసిఎస్ పోలీసులకు…

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. మిత్రుడికి అంకితం…

సినీ బ్యూరో: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు జరిగిన జాతీయస్థాయి అవార్డు ల స్వీకరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన…

దేశంలో నియంత పాలన జరుగుతుంది రాహుల్ గాంధీ

ఢిల్లీ ప్రతినిధి : ఉత్తరప్రదేశ్ లో ని లఖీమ్ పూర్ లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ర్యాలీ పై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కాన్వాయ్ తొక్కించడం పై కాంగ్రెస్ యువనేత…

సోనూసూద్ పై ఐటి ఎటాక్!

ముంబై :. కరోనా సమయంలో సామాన్య ప్రజలకు విశేష సేవలు అందించి అందరి దృష్టిలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ పై గత మూడు రోజుల గా ఐటీ దాడులు జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా…