The South9
The news is by your side.

ఫ్లాష్ ఫ్లాష్ మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో చిత్తూరు పోలీసుల దాడులు

post top

అంతరాష్ట్ర కంజరభట్ జాతి బందిపోటు దొంగలు అరెస్ట్… ఆగస్టు లో నగరి లో కంటైనర్ దోపిడీకి గురైన సుమారు 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు జప్తు చేసిన చిత్తూరు పోలీసులు.

after image

చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ. సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో Chittoor Police టీం నెలరోజులు కష్ట పడి దోపిడీ దొంగల ను పట్టుకున్నారు. కంజర జాతి అంతరాష్ట్ర బందిపోటు దొంగలు అరెస్ట్.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.