The South9
The news is by your side.
after image

రామ మందిర నిర్మాణం కోసం ప్రజల ను భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం… బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి

post top

అయోధ్యలో రామ మందిర నిర్మాణం లో ప్రజల ను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది భారతీయ జనతా పార్టీ.ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను కలసి రామ మందిర నిర్మాణం లోపాలు పంచు కోవాలని అని చెప్పేదే కార్యక్రమ ఉదేశ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ లో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గద్వాల్ జిల్లా లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.స్థానిక నాయకులు తో ఇంటి ఇంటి కి వెళ్లి రామ మందిర నిర్మాణం లో అందరూ భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది విరాళాలు అంద చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో , తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బంగారు శృతి,ఖమ్మం జిల్లా ఇంచార్జి యాది రెడ్డి , బీజేపీ గద్వాల్ జిల్లా అధ్యక్షులు  రామచంద్ర  రెడ్డి  జల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట్ల వీరేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ మరియు జిల్లా నాయకులు, రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో పాల్గొన్నారు.అదే విధంగా మందిర నిర్మాణం కు,ఇచ్చిన దాతల వివరాలు పచ్చర్ల గ్రామ సర్పంచు,
1. తిరుమల రెడ్డి గారు, 10,000 /-రూ-,
2. గ్రామ పెద్దలు విశ్వనాథ్ రెడ్డి గారు, 5555/- రూ,
3. D.K లక్ష్మీ రెడ్డి (C.I) గారు, 5555/- రూ-,
4. నరేంద్ర శెట్టి గారు, 10,000/- రూ-,
5. శ్రీనివాస్ రావు గారు, 2016/- రూ-,
6. కోట్ల శ్రీనివాస్ రెడ్డి, 2016?- రూ-,
7. A.భాస్కర్ రెడ్డి గారు, 2016/- రూ-……

Post midle

Comments are closed.