The South9
The news is by your side.
after image

మంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్

అమరావతిలో ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేశాయి..

అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యింది..

సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చాం.. ఏసీబీ విచారణ ప్రారంభం అయింది..

ఎవరెవరు అవినీతి చేశారో అందరి పేర్లు ఉంటాయి..

Post Inner vinod found

తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ వెయ్యమని కేంద్రానికి లేఖ రాయండి..

ఏ విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్ కు లేదు..

తప్పు చేశారు కనుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు..

Post midle

మేము సీబీఐ వెయ్యలని కేంద్రాన్ని కోరాం.. విచారణలో అన్ని తేలుతాయి..

తప్పు చేసినవారి పేర్లు అసెంబ్లీ లో బుగ్గన చదివి వినిపించారు.. అని అన్నారు.

Post midle

Comments are closed.