The South9
The news is by your side.

ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

post top

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తనదైన శైలిలో సమాధానాలు చెప్పేరు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ….. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు మాట్లాతున్న బాషా సరిలేదు,విద్వేషాలు రెచ్చగొట్టితట్టు మాటలు ఉన్నాయి. అదేమంటే సర్జికల్ స్ట్రయక్ చేస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. మనమీద మనం సర్జికల్ స్ట్రయక్ చేయడం ఏంటి అలాగే పాకిస్థాన్, రోహ్యాంగులు ఉన్నారని అన్నారు ,మరి ఇంత కాలం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

after image

పవన కళ్యాణ్ గురుంచి మాట్లాడుతూ… ఆయన వేరొకరి భుజం ఎక్కడం కరెక్ట కాదని ఎదోఒక రోజు పవన్ కళ్యాణ్ వారు వాడుకొని వదిలేస్తారని ,అలానే పవన్ 2014,లో ఒక మాట 2019 లో ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పడాన్ని ఊసరవెల్లి తో పోల్చేరు. స్థానిక పార్టీలు బల పడాలి కానీ ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు ఉండాలి అని నిర్ణయంచడం మారాలి అని అన్నారు.కేసీఆర్ పాలన బాగుంది అని ఓటర్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఇలా పలు విషయాలు మీద తన అభిప్రాయాలను తెలియచేసారు ప్రకాష్ రాజ్.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.