The South9
The news is by your side.
after image

నేడే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

post top

న్యూఢిల్లీ- దేశం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంని ఈ రోజు 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులు అయన కొంత మంది ఆరోగ్య కార్యకర్తలు తో ఆయన మాట్లాడనున్నారు.ఇప్పటికే దేశయా వ్యాక్సినేషన్ కోవిషెల్డ్, కోవాగ్జిన్, టీకా డోసులను అన్ని రాష్ట్రాల కు,కేంద్ర పాలిత ప్రాంత లకు తరలించి నట్టు ప్రధాని మంత్రి కార్యాలయం(పి.యం. ఓ.) తెలిపింది. ప్రారంభ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న3006 సెషన్ సైట్ల ను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది.

Post midle

Comments are closed.