The South9
The news is by your side.

టీటీడీ చైర్మన్ గా నియమితులైన బి ఆర్ నాయుడు ని కలిసి అభినందనలు తెలియజేసిన సువర్ణ భూమి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్.

post top

సౌత్ 9 ప్రతినిధి : హైదరాబాద్

కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుల్ని ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా టీవీ5 ఛానల్ అధినేత బి ఆర్ నాయుడు పేరుని ఖరారు చేసింది.

వీరితోపాటు 24 మంది సభ్యుల తో పాలక మండలి నియమించింది.

after image

ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ గా నియమించబడ్డ బి ఆర్ నాయుడు ని కలిసి అభినందనలు తెలిపిన సువర్ణ భూమి ఇన్ఫ్రా చైర్మన్ బొల్లినేని శ్రీధర్ వారి శ్రీమతి శ్రీ దీప్తి.

ఈ సందర్భంగా వారికి ప్రఖ్యాతి నోబిలియా లిమిటెడ్ ఎడిషన్ కలం ని బహుకరించారు.

Post midle

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.