The South9
The news is by your side.
Browsing Tag

cm

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన అక్కినేని నాగార్జున?

అమరావతి : ప్రముఖ నటుడు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున ఈరోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసినట్లు అమరావతి వర్గాలు పేర్కొన్నాయి?…

‘మా ‘ఎన్నికలు కోర్టు మెట్లు ఎక్కనున్నాయా?

గత కొన్ని రోజులుగా , సాధారణ ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కనున్నాయి అనే వార్తలు ఫిలింనగర్ లో షికారు చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు…

ప్రతి మహిళ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అమరావతి. లా అండ్‌ ఆర్డర్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష *అమరావతి:* *లా అండ్‌ ఆర్డర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష* *– ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు…

అన్నకు శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ షర్మిల

తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైయస్ షర్మిల రాఖీ పండుగ సందర్భంగా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.…

నాడు _నేడు తో సమూలంగా మార్చేసిన వైయస్ జగన్!

అమరావతి : ‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా అయినా అమలు పరుస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్కోసారి తను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించి ఎంత పెద్ద…

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమరావతి ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి: వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష *ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ..…

రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.

అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…

పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

కడపజిల్లా. పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్…

ఆంధ్రాలో తెరుచుకోనున్న పాఠశాలలు

అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల…