విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ని ప్రైవేటీకరణ చేస్తుందన్న నిర్ణయంపై సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ కుమార్(కే ఏ పాల్) హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలందరూ…