The South9
The news is by your side.
Browsing Tag

today news

గోదావరిలో పడి నలుగురు మృతి

జయశంకర్ భూపాలపల్లి: తొలి ఏకాదశి వేడుకల్లో విషాదం చేసుకుంది. గోదావరిలో పుణ్య స్నానాలకు వెళ్లిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు యువకులు మృతి చెందారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో…

హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు చెక్

ఢిల్లీ: గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న చైనా దేశానికి వరుసగా చెక్ లు పడుతున్నాయి. తాజాగా హైవే ప్రాజెక్టుల్లో చైనా సంబంధిత కంపెనీలను అనుమతించడం లేదని కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ…

ఏపీలో కొత్తగా 857 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 5 గురు కరోనాతో మృత్యువాత పడ్డారు. నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252 కు…

ఫెరారీ కారును ఎత్తుకెళ్లిన దొంగల ముఠా

ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ, ఖరీదైన కార్లలో ఒకటైన ఫెరారీ కారును హైదరాబాద్ కార్కాణా దగ్గర ఓ ఇంట్లో పార్క్ చేసి ఉండగా ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ కారును మహిదిపట్నం టోలీచోకి వద్ద ఏకంగా…

సరిహద్దులో దూకుడు తగ్గించని చైనా

న్యూఢిల్లీ : సరిహద్దులో చైనా తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. లదాక్ ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే ప్యాంగాగ్ ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్ల మేర చైనా దళాలు…

కరోనా తీవ్రత పై ఇంత నిర్లక్ష్యమా?: హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: కరోనాపై ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు పై ఈ నెల 17వ తేదీలోపు నివేదిక సమర్పించాలని,…