
ఈరోజు లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కి ఎంపిక చేసిన రంగారెడ్డి జిల్లా కి చెందిన దాదాపు 700 మంది కార్యకర్తలతో షర్మిల భేటీ అవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ అభిమానులతో మార్చి 2న ఆత్మీయ సమావేశం నిర్వహించాలని వైఎస్ షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొండా రాఘవరెడ్డి తదితరులు తో శుక్రవారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Comments are closed.