The South9
The news is by your side.

జీహెచ్ఎంసీలో 14,561 కి చేరిన కేసులు

post top

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెగిపోతూ ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 1,213 కేసులు నమోదైనాయి. 8 మంది మృతి చెందారు. నేటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,570 కి చేరింది.

after image

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,561 కి చేరింది. కరోనా బారిన పడి నేటి వరకు 9,068 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 9,226 కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 98,153 కరోనా టెస్టులు చేసినట్టు సమాచారం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.