The South9
The news is by your side.
Browsing Tag

telugu news

ర‌ఘురామా… నిన్ను అప‌లేమా!

టీడీపీను నోర్మూయించిన వైసీపీ ఇంట‌పోరుతో ప‌రువు న‌డిబ‌జార్న పెట్టుకుంది. ఇదంతా స్వ‌యంకృతాప‌రాధ‌మా.. దీనివెనుక ఏదైనా కుట్ర దాగుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న‌ర్సాపురం ఎంపీ…

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

తూ.గో జిల్లా: తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. మప్టీ లో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర…

ఊరెళ్దాం.. క‌లో గంజో తాగుదాం!

కోటి జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం సుర‌క్షితం. జీవ‌న‌ప్ర‌మాణా ప‌రంగా చూసినా అంత‌ర్జాతీయ స్థాయి ఎవ్వ‌రూ కాద‌నలేని నిజం. కానీ.. క‌రోనా వైర‌స్ ఇక్క‌డ ఉండాలంటే తెలియ‌ని భ‌యాన్ని నాటింది.…

మనదేశంలో ఒక్క కేసు లేదు: కిమ్

దేశంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. ఇవాళ మీడియా…

త‌మిళనాడు కరోనా కేసులు ల‌క్ష

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 4329 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో…

 చీమ‌క‌ళ్ల‌కు.. సింహం స‌మాధానం!

ఇదేం పోలిక అనుకునేరు. ఇప్పుడు ఇలాగే చైనీయుల‌ను పోల్చాలి. మొన్నీ మ‌ధ్య ఓ టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఓ విష‌యం పంచుకున్నారు. 1962లో చైనా స‌రిహ‌ద్దులో ఉండే భార‌త…

మాజీ మంత్రి ప్రోద్భలంతోనే హత్య: డీఎస్సీ బాషా

కృష్ణా: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో నే హత్య చేశామని ప్రధాన నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. మచిలీపట్నం లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మోకా భాస్కరరావు…

ఎంపీ రాజుపై ఫిర్యాదు చేశాం: ఎంపీ వీవీఎస్

ఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇచ్చినట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి…

6గంటల దాటితే వైరస్‌ ఉండదు: ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా మృతదేహాల తరలింపు, అంత్యక్రియల పై పలు ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో చనిపోయినవారి మృతదేహాలను తమ నివాస ప్రాంతాలకు రానివ్వడం లేదు. ఈ…

జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా: కేంద్రం

ఢిల్లీ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి డా.రమేష్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే…