The South9
The news is by your side.

చ‌క్ర‌సిద్ధ్‌ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌

న‌యం కానీ రోగాలెన్నింటినో న‌యం చేసే వైద్య కేంద్రం చ‌క్ర‌సిద్ధ్‌ను ప్రారంభించిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌ సిద్ధ వైద్యం ఓ అద్భుత‌మైన చికిత్స‌, ప్రామాణిక‌మైన‌ది, పురాత‌న‌మైన‌ది, సంప్ర‌దాయ‌క‌మైన…

తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసిన “మౌనం” ప్రచారచిత్రం!

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసిన "మౌనం" ప్రచారచిత్రం!! లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన…

ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ని అడ్డుకోవడమే: కాంగ్రెస్ పార్టీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ట్విట్టర్ సంస్థ భావవ్యక్తీకరణ…

నేను ఆరోగ్యంగానే ఉన్నాను :నటి శారద

అల నాటి ప్రముఖ నటి ఊర్వశి శారద అనారోగ్యంతో మృతి చెందినట్లు ఈరోజు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు , ఈ వార్త వినగానే చాలా ఆవేదనకి , ఆందోళనకి…

నైపుణ్యమైన చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ : చేనేత, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ…

అమరావతి."చేనేత మన సంస్కృతి" నైపుణ్యమైన చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ : చేనేత, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి* *చేనేత మన సంప్రదాయం..వారసత్వం*…

న్యాయమూర్తుల ఫిర్యాదులపై సరిగా స్పందించటలేదు: సీ.జే.ఐ ఎన్.వి.రమణ

న్యూఢిల్లీ : దేశంలో న్యాయమూర్తులపై , బెదిరింపులు, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కీలకమైన నేర విచారణ సంస్థలైన సి.బి.ఐ, ఐబీ న్యాయ వ్యవస్థలకు సహకరించడం లేదని…

టిడిపి నాయకుల పై రోజా పంచ్.

చిత్తూరు ప్రతినిధి :రాష్ట్రం నుంచి అమర రాజా బ్యాటరీ సంస్థ తరలిపోతున్న టిడిపి నాయకుల ఆరోపణలపై వైఎస్సార్ సీపీ నగర ఎమ్మెల్యే రోజా స్పందించారు. శుక్రవారం చిత్తూర్ లో మీడియా సమావేశం లో…

సిట్టింగ్ జడ్జితో విచారణకైనా, హైకోర్టులో పిల్ కు అయినా నేను సిద్ధం : కాకాణి గోవర్ధన్…

నెల్లూరు ప్రతినిధి : ‌ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఘాటుగా స్పందించారు. నియోజకవర్గం…

ఆంధ్రాలో లాక్‌డౌన్‌ తప్పదా?

అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని…

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమరావతి ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి: వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష *ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ..…