The South9
The news is by your side.

ఏపీలో కర్ఫ్యూ సడలింపు లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు జూన్ 30తో ముగియనుండడంతోటి జూలై 1 నుంచి కొన్ని సడలింపు లను ఇచ్చింది ప్రభుత్వం.…

రజినీకాంత్, అమితాబచ్చన్, నాగేశ్వరరావు, రామారావు కూడా నాన్ లోకల్ లే: రామ్ గోపాల్ వర్మ

విషయం ఏదైనా, సందర్భం ఎటువంటిదైనా.. తనకు అనువుగా మలుచుకుని వాడుకోవడంలో అతనికి మించిన ఘనుడు లేడు. తనే రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యనే యాంకర్ అరియాన తో జిమ్ లో బోల్డ్ ఇంటర్వ్యూ తో వార్తల్లోకెక్కారు.…

పరిషత్ ఎన్నికల ఫలితాలపై మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!

అమరావతి. : ఆంధ్ర ప్రదేశ్ లో  జరిగిన పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీ నోటిఫికేషన్ ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్…

కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయి:…

అమరావతి. *మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020పై అభ్యంతరాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు…

చిరంజీవికి రాజ్యసభ సీటు రానుందా?

ఆంధ్ర రాష్ట్రంలో ఒకేరోజు 13 లక్షల 72 వేల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడంపై 2 రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగిన…

మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలి: వైయస్ జగన్

*అమరావతి* *ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష *అమరావతి:* *ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌…

నేడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో శరత్ పవర్ నివాసంలో 15 రాజకీయ పార్టీ ల భేటీ

న్యూఢిల్లీ:                                                              ఢిల్లీ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలలో తమ వ్యూహాలకు పదును పెట్టే విధంగా విపక్షాలు…

మునుపెన్నడూ లేని విధంగా ఐ.టీ పాలసీకి తుది మెరుగులు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి. ఐ.టీ పాలసీకి తుది మెరుగులు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి *ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశాం* *24 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అనంతరం ఐ.టీ పాలసీ…

వై.వి వైపే వైయస్ జగన్ మొగ్గు?

అమరావతి:                                                            తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మార్పు జరుగుతుంది అనుకుంటున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం…