The South9
The news is by your side.
Browsing Category

Politics

కేటీఆర్ హైటెక్ షోకేస్ లా తయారయ్యారు: డీకే అరుణ

పొత్తు లేదని టీఆర్ఎస్, ఎంఐఎంలు చెప్పుకుంటున్నాయి ఒవైసీ సోదరులకు కేసీఆర్ భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై…

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా…

పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.…

గ్రేటర్ నుంచి గ్రేట్ ఎస్కేప్.. పవన్ తెలివికి జోహార్లు

గ్రేటర్ బరిలో నుంచి జనసేన తప్పుకోవడం బీజేపీకి లాభమా, నష్టమా, ఫలితం శూన్యమా? అనే విషయం పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ కి మాత్రం వ్యక్తిగతంగా చాలా ప్రయోజనకరమైన నిర్ణయం అది. నిన్నమొన్నటి వరకు…

తిరుపతి ఉపఎన్నిక పై వైయస్సార్ పార్టీ వ్యూహం ఏమిటి?

2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి గా బల్లి దుర్గాప్రసాద్ టికెట్ ని చేజికిచ్చుకున్నారు. చివరి నిమిషం లో అనూహ్యంగా దుర్గా ప్రసాద్ పేరు తెరమీదకు రావడం ,టికెట్ ఖరారు కావడం ,ఆ ఎన్నికల్లో భారీ…

హైకోర్టు వారు ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించారు: ఐవైఆర్ కృష్ణారావు

మత సంబంధ అంశాల్లో సర్కారు జోక్యం చేసుకోవడం ఎందుకంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టిందంటూ ఈనాడులో ప్రచురించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ ఏపీ…

బీజేపీలో చేరాలని అళగిరికి ఆహ్వానం… సమస్యే లేదని వెల్లడి!

ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు…

ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత…

పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం: చంద్రబాబు

మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది విద్యావ్యవస్థను వైసీపీ సర్కారు నిర్వీర్యం…

చరిత్ర సృష్టించిన బీజేపీ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటమి!

1,470 ఓట్ల మెజార్టీతో బీజేపీ విజయం చివరి రౌండ్ వరకు దోబూచులాడిన విజయం రెండో స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్ దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని…