Browsing Category
Technology
ట్విట్టర్ పై పలు కేసులు నమోదు!
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేంద్రంతో దిక్కార ధోరణితో ఉన్నా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, లను వేరే దేశాల గా చూపిస్తూ తమ వెబ్సైట్లో…
సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు:శశిధరూర్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక లైన గూగుల్, ఫేస్బుక్ దుర్వినియోగం అవ్వడం పట్ల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)…
మన పిల్లలకు మంచిఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలి: వైయస్ జగన్
*అమరావతి*
*ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
*అమరావతి:*
*ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్…
అన్ని ప్రాంతీయ భాషల్లోకి వ్యాక్సిన్ పోర్టల్
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కఠినంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన సమయంలో…
నిఖార్సయిన వినోదం పంచే నెల్లూరి పెద్దారెడ్డి
నిఖార్సయిన వినోదం పంచే
*నెల్లూరి పెద్దారెడ్డి*
'ఊర్వశి' ఓటిటి విడుదల!!
సిద్ధి విఘ్నేశ్వర క్రియేషన్స్ పతాకంపై సతీష్ రెడ్డి టైటిల్ పాత్రలో.. వి.జె.రెడ్డి దర్శకత్వంలో సి.హెచ్.రఘునాథ్…
సముద్రం లో కూలిన చైనా రాకెట్ శకలాలు
హిందూ మహా సముద్రంలోకి కూలిన రాకెట్
గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై…
ఇన్స్టా వేదిక గా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కన్నీరు
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ ని శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పలుమార్లు ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించారని అందుకే ఆమె అకౌంట్ ని నిలుపుదల చేసినట్లు…
అశ్లీల అసంబద్ధ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓ టి టి, సోషల్ మీడియా ల పై చర్యలు కఠినతరం…
ఢిల్లీ : ఓ టి టి, సామాజిక మాధ్యమాల, కట్టడికి కేంద్రం తీసుకున్న నిబంధనలు సరిగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. అమెజాన్ ప్రైమ్ ఓ టి టి లో ప్రసారమవుతున్న' తాండవ్' వెబ్…
విజయవంతమైన పీఎస్ఎల్వి సీ 51 అంతరిక్ష ప్రయోగం
*పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతం*
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి…
జియో బంపర్ ఆఫర్.. 2 ఏళ్లు కాల్స్, నెట్ ఫ్రీ
*జియో బంపర్ ఆఫర్.. 2 ఏళ్లు కాల్స్, నెట్ ఫ్రీ*
ముంబయి : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రెండేళ్లపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ.1,999…