The South9
The news is by your side.
after image

మంత్రి తలసాని శ్రీనుకు కరోనా?

సికింద్రాబాద్: కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం రేగింది. రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు నేత‌లు హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో బోర్డు మెంబ‌ర్లు హోమ్ క్వారంటైన్‌ కు వెళ్లిపోయారు.

Post Inner vinod found

అయితే మంత్రి తలసాని శ్రీనుకు కూడా కరోనా సోకి ఉండవచ్చనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్న విషయం విదితమే.

Post midle

Comments are closed.