The South9
The news is by your side.

జ‌గ‌న్‌పై గొట్టిపాటి ధ్వ‌జం

post top

సౌత్ 9 ప్రతినిధి :

after image

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏం చేశారని మీకు శాలువా కప్పాలని ఆయన ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థను నాశనం చేసినందుకు మీకు శాలువా కప్పాలా అని అన్నారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు మీకు శాలువా క‌ప్పాలా అని ప్రశ్నించారు వ్య‌వ‌స్థ‌ల‌ను నాశనం చేసినందుకు మీకు శాలువా కప్పాలా అని ఎద్దేవా చేశారు దేశంలోనే అతిపెద్ద అవినీతి సామ్రాట్ అని సన్మానం చేయాలా అని ప్రశ్నించారు విద్యుత్ వ్యవస్థ పై లక్ష కోట్లు అప్పు చేశారని గొట్టిపాటి మండిపడ్డారు జగన్ అవినీతి గతంలో రాష్ట్రం దాటితే ఇప్పుడు ఏకంగా దేశం దాటిందని అన్నారు జగన్ నిర్వాకంతో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని దుయ్యపట్టారు

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.