The South9
The news is by your side.
Browsing Tag

Andhra Pradesh

త్వరలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్

*పురపాలక, జడ్పీటీసీ ఎన్నికలకు అంగీకారం* *త్వరలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం…

రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్లు నేడే

*నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల* అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.  3,335 పంచాయతీల సర్పంచ్‌లకు,…

ఏపీలో మళ్లీ తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు… షెడ్యూల్ ఇదిగో!

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం…

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్ రాత్రంతా వాహనంలో 300 కిలోమీటర్లు తిప్పిన…

అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నేడు బీజేపీ పిలుపునిచ్చిన 'ఛలో అంతర్వేది'కి అనుమతి నిరాకరించిన పోలీసులు నిన్న రాత్రి అమలాపురంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి…

ఏపీలో రేపటి నుంచే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

మార్చి నుంచి నిలిచిపోయిన సేవలు పరిమిత సంఖ్యలో 19 నుంచి అనుమతి ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ…

సీఎం జగన్ ను కలిసిన సినీ నటుడు అలీ

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ సీఎం జగన్ తో సమావేశం గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ టాలీవుడ్ కమెడియన్ అలీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం…

ఏపీలో పదాధికారులను నియమించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పదాధికారులను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శలుగా…

ఏపీకి బస్సులు తిప్పే విషయంలో కీలక సూచనలు చేసిన కేసీఆర్!

ఈ వారంలోనే ఉన్నతాధికారుల చర్చలు నష్టం రాకుండా ఒప్పందాలు చేసుకోండి ఆర్టీసీ అధికారులతో కేసీఆర్ అన్ లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని,…

ఏపీలో పలు జిల్లాల్లో విచిత్ర పరిస్థితులు!: లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్

అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అత్యధికశాతం మందికి లక్షణాలు నిల్ ఇలాంటి వారిని 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న అధికారులు వారికి మళ్లీ పరీక్ష అవసరం లేదని…