The South9
The news is by your side.
Browsing Tag

Andhra Pradesh

రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.

అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…

త్వరలో మేకపాటి రాజమోహన్ రెడ్డికి కీలక పదవి?

అమరావతి :      కేంద్రంలో కాంగ్రెస్  పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ అధినాయకత్వం తో ఢీకొని వైయస్ జగన్ వేరే కుంపటి పెట్టుకోనే సందర్భంలో ఆయన ముందు నడిచిన వ్యక్తుల్లో కీలకమైన నేత, మేకపాటి…

విశాఖ ఉక్కు పై రేపు జరుగుతున్న రాష్ట్ర బందుకు మా సంపూర్ణ మద్దతు.. మంత్రి పేర్ని నాని

రేపటి (మార్చి 5) రాష్ట్ర బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సచివాలయం, మార్చి 4 : విశాఖ స్టీల్ ప్లాంట్ ను…

రాయలసీమలో అత్యధికంగా ఏకగ్రీవాలే..‌

*తొలిరోజు ఏకగ్రీవాలు 222* కడప జిల్లాలో 100 *పులివెందులలో అన్ని వార్డుల్లోనూ సింగిల్‌ నామినేషన్‌* విజయవాడ : తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ తరువాత పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో 222 డివిజన్‌,…

ఆసుపత్రుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించ వద్దు.. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్…

*ఆస్పత్రుల నిర్వహణ తేలిగ్గా తీసుకోవద్దు* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు,…

జనసేన గెలుపు చూసి ఓర్వలేక వైసీపీ ఎమ్మెల్యేలు ఆగడాలు కి పాల్పడుతున్నారు..‌ పవన్…

మత్స్యపురిలో జనసేన విజయం భరించలేక వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు పాల్పడుతున్నాడు: పవన్ కల్యాణ్ మత్స్యపురి సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు జనసేన గెలుపును ఓర్వలేకపోతున్నారన్న పవన్ తనను…

గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ

గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ విజయవాడ‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్‌కు…

ఫిబ్రవరి 25న ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం…

భూమిలేని ప్రతి రైతు కి భూమి ఉండాలనే సదుద్దేశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో…

ఆంధ్రాలో మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా..

పంచాయితీ ఎన్నికలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో అందరూ ఊహించినట్టు మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. *ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల* ‌ ‌ గతంలో ఆగిన చోట…

ఆంధ్రప్రదేశ్లో లో కొనసాగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో…