The South9
The news is by your side.

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా…

పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.…

కుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించనున్న పోలీసులు

వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన…

అల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర కన్నుమూత!

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన…

తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు!

కొన్నిరోజుల కిందట చిరంజీవి, నాగార్జున తదితర సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి టాలీవుడ్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.…

తన ఆరోగ్య సమస్యను బయటపెట్టి కంటతడి పెట్టిన నటుడు రానా

తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా స్పందించాడు. నటి సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ..…

గ్రేటర్ నుంచి గ్రేట్ ఎస్కేప్.. పవన్ తెలివికి జోహార్లు

గ్రేటర్ బరిలో నుంచి జనసేన తప్పుకోవడం బీజేపీకి లాభమా, నష్టమా, ఫలితం శూన్యమా? అనే విషయం పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ కి మాత్రం వ్యక్తిగతంగా చాలా ప్రయోజనకరమైన నిర్ణయం అది. నిన్నమొన్నటి వరకు…

తిరుపతి ఉపఎన్నిక పై వైయస్సార్ పార్టీ వ్యూహం ఏమిటి?

2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి గా బల్లి దుర్గాప్రసాద్ టికెట్ ని చేజికిచ్చుకున్నారు. చివరి నిమిషం లో అనూహ్యంగా దుర్గా ప్రసాద్ పేరు తెరమీదకు రావడం ,టికెట్ ఖరారు కావడం ,ఆ ఎన్నికల్లో భారీ…

‘సామ్ జామ్’ వేదికపై చిరంజీవి… స్టయిలిష్ లుక్ తో అదరగొడుతున్న…

అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే  'సామ్ జామ్' పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది.  ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత…

నరసింహపురం సంచలనం సృష్టించాలి!! ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్

మోషన్ పోస్టర్ లాంచ్ వేడుకలో శతాధిక చిత్ర కథానాయకుడు ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో…