The South9
The news is by your side.
Browsing Category

Business

తరతరాలకు చెరగని నమ్మకం సువర్ణభూమి.

తరతరాలకు చెరగని నమ్మకం సువర్ణభూమి. క్రైమ్ ప్రతినిధి సౌత్ 9 హైదరాబాద్  తరతరాలకి చెరగని చిరునామా సువర్ణభూమి అనే నినాదంతో ప్రముఖ నేపాధ్య గాయకుడు దివంగత బాలసుబ్రమణ్యం, దిగ్గజ దర్శకుడు…

ద సౌత్ 9 మీడియా & వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమానికి సువర్ణ భూమి…

సౌత్ 9 ప్రతినిధి : హైదరాబాద్ : ద సౌత్ 9& వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమానికి రావాల్సిందిగా రియల్…

భారీగా లాభ‌ప‌డిన ఎలాన్ మ‌స్క్‌

సౌత్ 9 ప్రతినిధి భారీగా లాభ‌ప‌డిన ఎలాన్ మ‌స్క్‌ అమెరికా అధ్యక్ష‌ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ కంపెనీల‌పై మంచి ప్రభావం చూపించింది…

లోకేష్‌కి అభినంద‌న‌ల వెల్లువ‌.

south9  ప్రతినిధి : ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా వచ్చారు ఆయన అమెరికాలో పర్యటించి ఏపీకి విచ్చేసిన వెంటనే ఇత‌ర మంత్రులు ఆయ‌న్ను క‌లిసి అభినందన వెల్లువ కురిపించారు అమెరికాలో వారం రోజులు…

టీటీడీ చైర్మన్ గా నియమితులైన బి ఆర్ నాయుడు ని కలిసి అభినందనలు తెలియజేసిన సువర్ణ…

సౌత్ 9 ప్రతినిధి : హైదరాబాద్ కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుల్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా టీవీ5 ఛానల్ అధినేత…

తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షలు విరాళం.

*తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షలు విరాళం* *: సీయం రేవంత్ రెడ్డికి చెక్కు అందచేత* ఇటివల వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో…

అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు. సీఎం…

*తేది: 05-03-2024* *స్థలం: విశాఖ* *రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో రాబోయే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు #visionvisakhaను ఆవిష్కరించిన సీఎం జగన్* *అగ్ర…

నెగిటివ్ వార్తలు రాసిన,అనవసర వార్తలు రాసిన,వారు ఎదురుపడి, అవసరాల గురించి వచ్చి…

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ మీడియా సోదరులకు, మిత్రులకు, సన్నిహితులకు నమస్కారం !! నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక…

అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

*తేది : 30-11-2023* *స్థలం : అవుకు, నంద్యాల జిల్లా* *అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌* *రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్‌ 2…

రూ.6,500 కోట్ల పెట్టుబడులతో కొత్త సబ్‌ స్టేషన్లు.. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో…

తేది : 28-11-2023* స్థలం : తాడేపల్లి* ఒకేసారి 28 విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం జగన్‌.. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని…