The South9
The news is by your side.
Browsing Category

Politics

భార్య సునంద పుష్కర్ కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి ఊరట!

ఢిల్లీ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ పై నమోదైన కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2014 జనవరిలో శశిధరూర్ భార్య సునందా పుష్కర్ ఢిల్లీలో  అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ…

ఇది అబద్దం నటుడు ప్రకాష్ రాజ్!

నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై , వారి పరిపాలన అంశాలపై ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ…

ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ని అడ్డుకోవడమే: కాంగ్రెస్ పార్టీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ట్విట్టర్ సంస్థ భావవ్యక్తీకరణ…

టిడిపి నాయకుల పై రోజా పంచ్.

చిత్తూరు ప్రతినిధి :రాష్ట్రం నుంచి అమర రాజా బ్యాటరీ సంస్థ తరలిపోతున్న టిడిపి నాయకుల ఆరోపణలపై వైఎస్సార్ సీపీ నగర ఎమ్మెల్యే రోజా స్పందించారు. శుక్రవారం చిత్తూర్ లో మీడియా సమావేశం లో…

సిట్టింగ్ జడ్జితో విచారణకైనా, హైకోర్టులో పిల్ కు అయినా నేను సిద్ధం : కాకాణి గోవర్ధన్…

నెల్లూరు ప్రతినిధి : ‌ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఘాటుగా స్పందించారు. నియోజకవర్గం…

ఆంధ్రాలో లాక్‌డౌన్‌ తప్పదా?

అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని…

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమరావతి ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి: వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష *ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ..…

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ, వైసీపీ నేతల కౌంటర్!

అమరావతి : గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై కేంద్ర హోంశాఖ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా…

కాంగ్రెస్ పార్టీలోకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?

న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి ప్రశాంత్ కిషోర్…

ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక…

అమరావతి. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి *త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 :…