The South9
The news is by your side.
Browsing Category

Politics

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమరావతి ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. అమరావతి: వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్ష *ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ..…

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ, వైసీపీ నేతల కౌంటర్!

అమరావతి : గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై కేంద్ర హోంశాఖ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా…

కాంగ్రెస్ పార్టీలోకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?

న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి ప్రశాంత్ కిషోర్…

ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక…

అమరావతి. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి *త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 :…

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నా రేవంత్ రెడ్డి!

తెలంగాణ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచుతున్నారు. టి పి సి సి పదవి పొందిన వెంటనే , మీడియా అధిపతి లైన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి…

రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.

అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…

రజినీకాంత్ అభిమానులకు పిలుపు!

చెన్నై ప్రతినిధి : దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ న్యూస్ అంటే తన అభిమానులక అదొక పండగలాంటి వార్త. గత నెల19న వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా కి వెళ్ళిన రజినీకాంత్ 9న చెన్నై చేరుకున్నారు. ఈ…

కుమార్ స్వామి అక్రమ మైనింగ్ లో దోచుకుంటున్నాడు: సుమలత

కర్ణాటక : ప్రముఖ నటి కర్ణాటక రాష్ట్రంలోని మాన్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్ జెడిఎస్ నేత కుమార్ స్వామి పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణ…

పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

కడపజిల్లా. పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఆంధ్రప్రదేశ్…

రెచ్చగొడితే,రెచ్చిపోము : సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి : కృష్ణా జలాల పంపకం విషయంలో కేసీఆర్ కు ధీటుగా సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో సగభాగం తెలంగాణకే దక్కాలి అన్న కేసీఆర్…