Browsing Category
Politics
మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నా రేవంత్ రెడ్డి!
తెలంగాణ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచుతున్నారు. టి పి సి సి పదవి పొందిన వెంటనే , మీడియా అధిపతి లైన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి…
రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.
అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…
రజినీకాంత్ అభిమానులకు పిలుపు!
చెన్నై ప్రతినిధి : దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ న్యూస్ అంటే తన అభిమానులక అదొక పండగలాంటి వార్త. గత నెల19న వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా కి వెళ్ళిన రజినీకాంత్ 9న చెన్నై చేరుకున్నారు. ఈ…
కుమార్ స్వామి అక్రమ మైనింగ్ లో దోచుకుంటున్నాడు: సుమలత
కర్ణాటక : ప్రముఖ నటి కర్ణాటక రాష్ట్రంలోని మాన్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్ జెడిఎస్ నేత కుమార్ స్వామి పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణ…
పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
కడపజిల్లా.
పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన
రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్…
రెచ్చగొడితే,రెచ్చిపోము : సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి : కృష్ణా జలాల పంపకం విషయంలో కేసీఆర్ కు ధీటుగా సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో సగభాగం తెలంగాణకే దక్కాలి అన్న కేసీఆర్…
పరిషత్ ఎన్నికల ఫలితాలపై మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!
అమరావతి. : ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన పరిషత్ ఎన్నికల వ్యవహారంలో రీ నోటిఫికేషన్ ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్…
కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయి:…
అమరావతి.
*మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2020పై అభ్యంతరాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*
*కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు…
చిరంజీవికి రాజ్యసభ సీటు రానుందా?
ఆంధ్ర రాష్ట్రంలో ఒకేరోజు 13 లక్షల 72 వేల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడంపై 2 రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగిన…
NO BODY KNOWS BEHIND THE SILENCE OF BJP AND JANASENA!?
Somu Veerraju, Who took over the president of Andhrapradesh state BJP, should initially think that he was in a hurry, soon after taking office, he met film actors Mega star Chiranjeevi, and…