Browsing Category
Health
దేశంలో కరోనా విలయతాండవం. నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇప్పుడు నాలుగు లక్షలు పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. గడచిన 24…
కరోనా ట్రీట్మెంట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో , ట్రేస్, టెస్ట్, ట్రీట్, విధానంలో చేసేవారు. ఇప్పుడు ఆ…
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆందోళన వ్యక్తం చేస్తున్న…
అమరావతి : దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుంటే ఎప్పుడెప్పుడా లాక్ డౌన్ పెడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై తనిఖీలు
అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు, స్కానింగ్ ల కు డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, వంటి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల…
మన ఆరోగ్యం మన చేతుల్లోనే. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన జాగ్రత్తలు
కరోనా విలయ తాండవం చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి , ఎటువంటి భోజన పదార్థాలను తీసుకోవాలనేది తెలియజేసింది ఈ మొత్తం సమాచారం…
కోవిడ్ మేనేజ్మెంట్లో భాగంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు. ముఖ్యమంత్రివైయస్ జగన్
26.04.2021
అమరావతి
కోవిడ్–19 నియంత్రణ, నివారణ చర్యల్లో మరో ముందడుగు
కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సీ.ఎం వై.యస్ జగన్ సమీక్ష
కోవిడ్–19 కంటైన్మెంట్ కోసం పలు కీలక నిర్ణయాలు
కోవిడ్…
ఆంధ్ర తెలంగాణల ఐ టి మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కేటీఆర్ లకు కరోనా పాజిటివ్
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఐ టి , భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో కూడిన జ్వరం ఉందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు…
విపత్కర సమయంలో వ్యాపారం చేస్తున్న నెల్లూరు నయా డాక్టర్ దేవుళ్ళు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది అత్యధికంగా 2 లక్షలు పైచిలుకు కేసులు నమోదు కావడం అంటే కరోనా
ఎంత తొందరగా విస్తరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. అలానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి…
అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందిస్తాం .. ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.....
అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు.…
COVID SECOND WAVE IS VERY INTENSIVE.
The covid second wave is very intense. There is a minimum wait of two to three days for those who are positive to find a bed in any reputed corporate hospital in CT. Without the public's…