The South9
The news is by your side.
Browsing Category

Health

మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గుముఖం

దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం.       దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో…

50 లక్షల విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి అందజేసిన సూపర్ స్టార్ రజిని

చెన్నై ప్రతినిధి :   దేశంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడులో…

ఆంధ్రాలో నో లాక్ డౌన్ కర్ఫ్యూ కొనసాగింపు.

ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగియనుండగా , ఈరోజు వైద్య ఆరోగ్య మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల ఆఖరి వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.…

కరోనా ఔషధం 2-డీజే నేడే విడుదల

ఢిల్లీ : నేడు డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 ఔషధం 2 -డీజీ తొలి బ్యాచ్ విడుదల కానుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డివో) కేంద్ర కార్యాలయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,…

ఆంధ్రాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు.

సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఎపి ప్రభుత్వం... 20 శాతం దాటినా పాజిటివ్ రేటు ఫీవర్ సర్వేలో షాకింగ్ సత్యాలు అమరావతి :  కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది.మధ్యాహ్నం…

తప్పుగా అంచనా వేయడమే, ఈ అనర్థానికి కారణం _డాక్టర్ ఫౌచీ

వాషింగ్టన్: భారత్ కోవిడ్ విషయంలో తప్పుడు అంచనా వేసిందని ప్రముఖ అమెరికా అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అన్నారు. కరోనా సంక్షోభం పూర్తిగా తొలగి పోయింది అని భావించి అన్ని రకాల…

తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

తిరుపతి ప్రతినిధి:  తిరుపతి  రుయా హాస్పిటల్ నందు గల ఐసియు వార్డులో కోవేట్ చికిత్సపొందుతున్న 11 మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. 8:30 గంటలకి ఆక్సిజన్ ప్రెజర్ అందక 11 మంది…

ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అనవసరం- కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులు వాక్సినేషన్ ల ధరలు, వ్యాక్సినేషన్ లో కొరత, వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ…

ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా

కరోనా ధాటికి ఎవరు అతీతులు కారని మనకు ఎప్పుడో తెలిసిందే. దేశాధినేతలు, మంత్రులు, సామాన్యులు, సెలెబ్రెటీ లు ఇలా ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కి గురైనా వారే. తాజాగా ఇప్పుడూ ప్రముఖ టాలీవుడ్ హీరో యంగ్…

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు _కెసిఆర్

తెలంగాణ : దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు, పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అత్యధికంగా నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి అంటే కరోనా తీవ్రత…