Browsing Category
Health
దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…
రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్
రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి
* రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్
అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే 50…
అన్ని ప్రాంతీయ భాషల్లోకి వ్యాక్సిన్ పోర్టల్
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కఠినంగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వెసులుబాటు ఇచ్చిన సమయంలో…
ఆనందయ్య ముందు ను పంపిణీ చేసుకోవచ్చు: వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్…
ఆనందయ్య మందును
సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకొవొచ్చు...
• రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
• ఆయుర్వేదంగా గుర్తించం...
• కరోనా రెగ్యులర్ చికిత్ప పొందుతూ…
ఆనందయ్య మందుపై అప్పుడే నిర్ణయం: మంత్రి గౌతమ్రెడ్డి
అమరావతి : దేశం మొత్తం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య మందు పై చర్చ జరుగుతున్న వేళ జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ…
నెల్లూరు ప్రముఖ హాస్పిటల్ కిమ్స్ లో నయా మోసం
నెల్లూరు ప్రతినిధి :(క్రైమ్) దేశంలో కరోనా విజృంభణ కి, ప్రముఖుల నుంచి సామాన్యులు దాక అందరూ కరోనా కాటుకు గురైన వారే. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి చాలా దారుణమని చెప్పుకోవాలి.…
కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలువైద్య ఆరోగ్య శాఖ…
కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
అమరావతి: కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత,…
కృష్ణపట్నం ఆయుర్వేద మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రాక.
నెల్లూరు ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం కలిగిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందు గల ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం ఈరోజు జన సందోహం మధ్య స్థానిక ఎమ్మెల్యే…
రేపటి నుంచి కృష్ణపట్నం నందు యదావిధిగా ఆయుర్వేద మందు పంపిణీ
నెల్లూరు ప్రతినిధి : గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం నందుగల కరోనా వైద్యానికి ఇస్తున్న ఆయుర్వేద ముందు అందుబాటులోకి…
కోవిడ్ నియంత్రణకు 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్
అమరావతి
కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏíపీఎస్డిఎంఏ)కి రూ.5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
విరాళానికి సంబంధించిన…