The South9
The news is by your side.
Browsing Category

National

రజినీకాంత్ అభిమానులకు పిలుపు!

చెన్నై ప్రతినిధి : దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ న్యూస్ అంటే తన అభిమానులక అదొక పండగలాంటి వార్త. గత నెల19న వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా కి వెళ్ళిన రజినీకాంత్ 9న చెన్నై చేరుకున్నారు. ఈ…

కుమార్ స్వామి అక్రమ మైనింగ్ లో దోచుకుంటున్నాడు: సుమలత

కర్ణాటక : ప్రముఖ నటి కర్ణాటక రాష్ట్రంలోని మాన్య నియోజకవర్గ ఎంపీ సుమలత అంబరీష్ జెడిఎస్ నేత కుమార్ స్వామి పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణ…

తమిళ హీరో సూర్య కి బిజెపి నేతల హెచ్చరికలు!

చెన్నై ప్రతినిధి: ‌‌‌‌‌‌                                                        కేంద్రం తీసుకు రాబోతున్న కొత్త సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లుపై సినీ ప్రముఖులు నుంచి విమర్శలు…

కొత్త సినిమాటోగ్రఫీ చట్ట ప్రతిపాదనలపై నిరసన గళం

ముంబై : కేంద్రం తీసుకు వస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు 2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని ప్రభుత్వం గత నెల 18న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ట్రేడ్…

ట్విట్టర్ పై పలు కేసులు నమోదు!

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేంద్రంతో దిక్కార ధోరణితో ఉన్నా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, లను వేరే దేశాల గా చూపిస్తూ తమ వెబ్సైట్లో…

సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు:శశిధరూర్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక లైన గూగుల్, ఫేస్బుక్ దుర్వినియోగం అవ్వడం పట్ల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)…

నేడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో శరత్ పవర్ నివాసంలో 15 రాజకీయ పార్టీ ల భేటీ

న్యూఢిల్లీ:                                                              ఢిల్లీ రాజకీయాలలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలలో తమ వ్యూహాలకు పదును పెట్టే విధంగా విపక్షాలు…

థర్డ్ వేవ్ గురించి పలు రకాల అంచనాలు?

న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుంది. లాక్ డౌన్ విషయంలో పలు రాష్ట్రాలు సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాథర్డ్ వేవ్ గురించి రెండు రకాల వాదనలు…

ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వర పై కేసు నమోదు.

న్యూఢిల్లీ:                                                    ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ భారతదేశ యం. డి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు అయ్యింది. గత కొన్ని రోజులుగా కేంద్రం…

దేశంలో కాస్త తగ్గుముఖం పడుతున్న కరోనా

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు…