The South9
The news is by your side.

ప్రియాంకా… బంగ్లా ఖాళీ చేయ్

post top

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లోదీ ఎస్టేట్ లోని 35వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది.
బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడంతో పాటు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకున్నది.

after image

ఎస్పీజీ స్థానంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ మంజూరు చేసింది. ఆగస్టు 1వ తేదీకల్లా బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జడ్ ప్లస్ భద్రతా సిబ్బందికి వసతి సౌకర్యం కూడా స్వంతంగా సమకూర్చుకోవాలని, ప్రభుత్వం వసతి ఏర్పాటు చేయదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.