The South9
The news is by your side.
Browsing Tag

Ap political news

శాససనభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోలగట్ల వీరభద్రస్వామి

*19–09–2022,* *అమరావతి.* *శాససనభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోలగట్ల వీరభద్రస్వామి.* *డిప్యూటీ స్పీకర్‌ ను అభినందించిన సీఎం జగన్‌.* రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా…

తెదేపాతో పొత్తు,ఆసక్తికర వ్యాఖ్యలు:పవన్ కల్యాణ్

తెదేపాతో పొత్తు..ఆసక్తికర వ్యాఖ్యలు..పవన్ కల్యాణ్ శిరివెళ్ల: భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం…

బహుజన అబ్జర్వవన్స్ సర్వీస్ సొసైటీ ( బాస్ ఇన్ ఏపీ) సమావేశం

బహుజన అబ్జర్వవన్స్ సర్వీస్ సొసైటీ ( బాస్ ఇన్ ఏపీ) సమావేశం సుదీర్ఘ చర్చలు-కార్యాచరణ ప్రణాళికలు ఎస్సి,ఎస్టీ,బిసి మైనారిటీ లు కలిసి రాజ్యాధికారం కోసం కలిసి పోరాడుదాం రాజ్యాంగాన్ని…

శాసనసభలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం …

శాసనసభలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం  వైయస్‌.జగన్‌. ఆంధ్రప్రదేశ్‌ శాససనభ సభ్యులు మేకపాటి గౌతంరెడ్డి  మృతిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం…

అసత్యపు ప్రచారాలు మానుకో.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం పై నేదురుమల్లి ధ్వజం

చనిపోయిన వ్యక్తి పై ఆరోపణలు వద్దు- దమ్ముంటే నాతో ఢీ కొట్టు- ఆనం కు రామ్ కుమార్ రెడ్డి సవాల్ నోరు అదుపులో పెట్టుకో- ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పై నేదురుమల్లి ఫైర్…

ముఖ్యమంత్రి మాటలు కూల్.. చేతలు పవర్ ఫుల్ .మంత్రి మేకపాటి

*"తెలుగు సోదర, సోదరీమణులారా..!" అంటూ స్వామి వివేకనంద తరహా ఆత్మవిశ్వాసాన్ని ప్రతి అక్షరం, మాటలో ప్రదర్శించిన మంత్రి మేకపాటి* *ముఖ్యమంత్రి మాటలు కూల్.. చేతలు పవర్ ఫుల్* *పాదయాత్రలో ప్రజల…

  అన్ని విధాలా ఆదుకుంటా : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

తేదీ: 22-12-2021, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.                                                                                                                              అన్ని…

ఎంపీ రాజుపై ఫిర్యాదు చేశాం: ఎంపీ వీవీఎస్

ఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇచ్చినట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి…

కోర్టుల తీరుపై మేధావులు చర్చించాలి: స్పీకర్ తమ్మినేని

చిత్తూరు: ప్రభుత్వ విధానాలలో కోర్టుల జోక్యం దారుణం అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమేనని, ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు…

వైసీపీ ప్రభుత్వంలో కులగజ్జి: సీపీఐ విమర్శ

గుంటూరు: ఏదైనా విషయంపై మేం మాట్లాడితే కమ్యూనిస్టులు కాదు కమ్మనిస్టులు అని కులం పేరుతో తిడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మాకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు…